For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేబుల్ టెన్నిస్‌లో 10 స్వర్ణాలు గెలిచిన భారత్‌

సౌత్ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారులు అబ్బురపరిచారు. కొలంబోలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం 10 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: సౌత్ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారులు అబ్బురపరిచారు. కొలంబోలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం 10 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.

ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆరు స్వర్ణాలను సాధించారు. దీంతో పాటు పాటు నాలుగు రజత పతకాలూ గెలిచారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 14 పతకాలను సాధించింది.

South Asian Junior Table Tennis: India win all 10 gold medals

చివరి రోజు బాలుర విభాగం ఫైనల్లో టాప్‌ సీడ్‌ మనవ్‌ టక్కర్‌ 11-6, 6-11, 11-7, 11-9 తేడాతో పార్థ్‌ విర్‌మనిని ఓడించాడు. ఇక బాలికల విభాగంలో అర్చన 11-9, 11-5, 11-7తో ప్రియాంకను ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+