మూడో టెస్టు: శ్రీలంక లక్ష్యం 122 పరుగులు

ద్రావిడ్ 68 పరుగులు చేయగా, లక్ష్మణ్ 61 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. గంభీర్ 26 పరుగులు, సెహ్వాగ్ 34 పరుగులు చేశారు. గంగూలీ 18 పరుగులు చేశాడు. పార్థివ్ పటేల్ ఒక పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. టెండూల్కర్ 14 పరుగులు చేశాడు. అనిల్ కుంబ్లే 9 పరుగులు చేసిన మురళీధరన్ బౌలింగులో అవుటయ్యాడు. హర్భజన్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 26 పరుగులు చేసిన హర్భజన్ వాస్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు డకవుట్లు కావడంతో భారత్ రెండో ఇన్నింగ్సు ముగిసింది.
Story first published: Monday, August 11, 2008, 17:47 [IST]
Other articles published on Aug 11, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications