For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాతో పోరాడి పరాజయం ఎదుర్కొన్న భారత్ ఏ

India_A234

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో పోరాడిన భారత మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన రెండో సన్నాహక వన్డే మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత-ఏ 170 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా బౌలర్లు వెల్లింగ్‌టన్‌ (3/30), గార్డ్‌నర్‌ (2/32) భారత-ఏను కట్టడి చేశారు. కెప్టెన్‌ అనుజ పాటిల్‌ (49) మినహా మిగతా బ్యాట్స్‌వుమెన్‌ విఫలమయ్యారు. బదులుగా ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 3వికెట్లకు 171 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది.

కెప్టెన్‌ లానింగ్‌ (63 రిటైర్డ్‌), పెర్రీ (38 రిటైర్డ్‌) జట్టుకు విజయాన్ని అందించారు. తొలి మ్యాచ్‌లో భారత-ఏ 321 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.

సంక్షిప్తంగా స్కోరు వివరాలు:
భారత్ ఏ జట్టు ఆలౌట్ (170), అనూజ పాటిల్ 49, అమాండ జాడె వెల్లింగ్‌టన్ 30, ఆస్ట్రేలియన్ (171/3) మెగ్ లానింగ్ (63)

Story first published: Friday, March 9, 2018, 10:27 [IST]
Other articles published on Mar 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+