భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని
భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగలతో పాటు సీనియర్ ఆటగాళ్లు ఏంజిలో మాథ్యూస్, నిరోషన్ డిక్విల్లా, కుశల్ పెరీరా, ధనంజయ డిసిల్వ, తిషార పెరీరా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చందీమల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు నిరాకరించారు.
యాషెస్ 2019: స్మిత్ను కట్టడి చేస్తారా? లేక ట్రోఫీని సమర్పించుకుంటారా?
గాయం కారణంగా కుశాల్ మెండిస్ దూరం
గాయం కారణంగా కుశాల్ మెండిస్ సెలక్షన్కు అందుబాటులో ఉండడం లేదని ముందుగానే సెలక్టర్లకు తెలిపాడు. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరిస్ కోసం ప్రకటించిన జట్లలో శ్రీలంక క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇటీవలే బంగ్లాతో జరిగిన వన్డే సిరిస్లో రాణించిన దాసున్ షణకాతో పాటు షెహన్ జయసూర్యలకు సెలక్టర్లు చోటు కల్పించారు.
|
వన్డేలకు జట్టు:
లాహిరు తిరుమన్నే(కెప్టెన్), సధీరా సమరవిక్రమా, అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దసున్ శనకా, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా.
|
టీ20 జట్టు:
దసున్ శనకా(కెప్టెన్), సధీరా సమరవిక్రమా,అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా, భానుక రాజపక్ష.