నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్ను ఫ్రెండ్లీ గేమ్స్ అని పిలుస్తారు.కామన్వెల్త్ గేమ్స్ను కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఈ ఫెడరేషన్ క్రీడలను ఏ నగరాల్లో నిర్వహించాలో నిర్ణయిస్తుంది.1930వ సంవత్సరం నుంచే భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రతి నాలుగేళ్లకు ఓసారి కామన్వెల్త్ గేమ్స్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు.అయితే 1942 మరియు 1946లో మాత్రమే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా నిర్వహించలేదు.