Tap to Read ➤

భారత్-పాక్ మధ్య టీ-20 మ్యాచ్‌లు

తటస్థ వేదికలపై భారత్ పాక్ టీ-20 మ్యాచ్‌లను ఐసీసీకి ప్రతిపాదించింది పీసీబీ
Kannaiah
భారత్ పాకిస్తాన్ మధ్య టీ-20 క్రికెట్ జరగాలంటూ ఐసీసీకి ప్రతిపాదన చేసిన పీసీబీ
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం అసాధారణం.
పాకిస్తాన్ సూపర్‌లీగ్‌తో పలు దేశాలు పాక్‌లో పర్యటిస్తున్నాయి
ఏడాదికోసారి తటస్థ వేదికలపై భారత్ పాక్ మధ్య టీ-20 క్రికెట్ జరగాలంటూ ప్రతిపాదన
భారత్ పాక్ మధ్య టీ-20 మ్యాచ్‌లు జరిగేలా చూడాలంటూ ఐసీసీకి ప్రతిపాదన
ఇండియా - పాకిస్తాన్-ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్‌కు ప్లాన్
ఈ టోర్నమెంట్ జరిగితే 650 మిలియన్ డాలర్లు ఆదాయం వస్తుందని అంచనా