Tap to Read ➤
హ్యాట్రిక్ ఓటమి
గిట్ల జేస్తున్నవేంది కేన్ మామ
Chandrasekhar Rao
ఐపీఎల్లో సన్రైజర్స్ మరోసారి ఓడింది
ఢిల్లీ కేపిటల్స్ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఆరెంజ్ ఆర్మీకి ఇది వరుసగా మూడో ఎదురుదెబ్బ
మార్క్రమ్-42, పూరన్ 62 పరుగులు చేశారు. వారిద్దరే రాణించారు
డేవిడ్ వార్నర్ దుమ్ము లేపాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేశాడు
తన పాత ఫ్రాంఛైజీపై పగబట్టినట్టు శివాలెత్తి ఆడాడు వార్నర్.
20 ఓవర్లల్లో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది ఢిల్లీ
ఛేజింగ్లో 8 వికెట్ల నష్టానికి 186పరుగులు చేయగలిగింది సన్రైజర్స్
ఈ ఓటమితో కేన్ సేన పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.