Tap to Read ➤

IPL 2022: హైదరబాద్ తొలి విక్టరీ నమోదు

ఐపీఎల్ 2022లో చెన్నై పై విజయం సాధించి తొలి గెలుపును సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది
Kannaiah
చెన్నై సూపర్ కింగ్స్ పై

సన్‌రైజర్స్ హైదరాబాద్

విజయం సాధించింది
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది
చెన్నై తరపున

మోయిన్ అలీ 48 పరుగులు

చేశాడు
ఆ తర్వాత బ్యాటింగ్

చేసిన సన్‌రైజర్స్ జట్టు 8

వికెట్ల తేడాతో విజయం

సాధించింది
సన్‌రైజర్స్ జట్టులో

అభిషేక్ శర్మ 75 పరుగులు

చేశాడు
కెప్టెన్ కేన్ విలియమ్సన్

32 పరుగులతో చక్కటి సపోర్ట్

ఇచ్చాడు
వన్ డౌన్‌లో వచ్చిన

త్రిపాఠీ 39 పరుగులతో

ఆకట్టుకున్నాడు
దీంతో 14 బంతులు

మిగిలి ఉండగానే

సన్‌రైజర్స్

టార్గెట్‌ను సాధించింది.