Tap to Read ➤
సన్రైజర్స్ స్పీడ్స్టర్కు బంపర్ ఆఫర్
టీమిండియా చోటు దక్కింది మరి
Chandrasekhar Rao
దక్షిణాఫ్రికాతో జరిగే అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఎంపికైంది
ఈ జట్టులో ఉమ్రాన్ మలిక్కు చోటు దక్కింది
టీమిండియాకు ఉమ్రాన్ మలిక్ సెలెక్ట్ కావడం ఇదే తొలిసారి
ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడీ స్పీడ్స్టర్
ఇదే టీ20 సిరీస్ కోసం దినేష్ కార్తీక్కు కూడా పిలుపు అందింది
ఈ సీజన్లో డీకే- రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్నాడు
ఆర్సీబీ తరఫున భారీ స్కోర్లు సాధించాడు దినేష్ కార్తీక్
పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ కూడా ఈ సిరీస్కు సెలెక్ట్ అయ్యాడు
ఈ సీజన్లో నిలకడగా రాణించాడు అర్ష్దీప్ సింగ్
అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మలిక్ తొలిసారిగా టీమిండియాకు ఎంపికయ్యారు
టీమిండియా తరఫున ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది