For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముగిసిన భారత్ పోరు: వింబుల్డన్‌ నుంచి బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌ టోర్నీలో భారత పోరు ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న జోడీ క్వార్టర్స్‌‌లో ఓటమి పాలైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌ టోర్నీలో భారత పోరు ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న జోడీ క్వార్టర్స్‌‌లో ఓటమి పాలైంది. కెనడాకు చెందిన గాబ్రియల్‌ దబ్రోస్కీతో జతకట్టిన బోపన్న క్వార్టర్స్‌లో హెన్రి కొంటినిన్‌(ఫిన్‌లాండ్‌)-హీదర్‌ వాట్సన్‌(బ్రిటన్‌) చేతిలో పరాజయం పాలైంది.

టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లో హెన్రి జోడీపై 7-6, 4-6, 5-7 తేడాతో పదో సీడ్‌ బోపన్న జోడీ ఓటమి చవిచూసింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన పోరులో బోపన్న జోడీ పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+