For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా మీర్జా విజయం

By Staff

మెల్‌బోర్న్‌: తొలిసారిగా భారత క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు మహేష్‌ భూపతి-సానియా మీర్జా విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించారు. ఇజ్రాయిల్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన నథాలీ డెంచీ-ఆండీ రామ్‌ల జోడీని 6-3, 6-1 తేడాతో ఓడించి భారత్‌కు తొలి టైటిల్‌ అందించారు. సానియా మీర్జాకు ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. నిరుడు ఈ జోడీ రన్నరప్ గా నిలిచింది. మహేష్ భూపతికి మిక్స్ డ్ డబుల్స్ లో ఇది ఏడో గ్రాండ్ స్లామ్.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+