
సానియా మీర్జా
రోజర్ ఫెదరర్ ఇంకా ఆడుతున్నారని, ప్రతి ఒక్కరు ఆడాలన్నారు. తాను రిటైర్మెంట్ అయ్యేలోగా మరిన్ని గ్రాండ్ స్లామ్స్ గెలవాలన్నారు. త్వరలో పెద్ద టోర్నమెంట్స్ ఉన్నాయన్నారు.

సానియా మీర్జా
తాను ఆదివారం రాత్రి స్టగర్ట్ వెళ్తున్నానని చెప్పారు. 2010లో తన కెరీర్ ముగిసిందని భావించానని గుర్తు చేశారు. తన పెళ్లి తర్వాత ఎన్నో జరిగాయన్నారు. తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.

సానియా మీర్జా
పెళ్లైన కొద్ది రోజులకు.. తన భర్త మళ్లీ ఎందుకు ఆడవు అని ప్రశ్నించారని, తాను వింబుల్డన్కు వెళ్లి కప్ గెలిచానని చెప్పారు. అప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

సానియా మీర్జా
ఫెడ్ కప్లో తాను తొలిసారి ఆడినప్పుడు భారత జట్టు బలహీనంగా ఉండేదని, ఇప్పుడు బలమైన జట్టుగా తయారయిందన్నారు.

సానియా మీర్జా
చాలామంది యువ క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారని చెప్పారు. భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు.

సానియా మీర్జా
తొమ్మిదేళ్ల క్రితం లాల్ బహదూర్ స్టేడియంలో ఆడానని, మళ్లీ నెంబర్ 1గా ఇక్కడ అడుగు పెట్టడాన్ని తాను ఎప్పుడు మరిచిపోలేనని చెప్పారు. కాగా, సానియా మీర్జా భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ గురువారం నాడు తెలంగాణఅ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చారు.


Click it and Unblock the Notifications