
టింటూ లుకాకు రజతం
దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్లో భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది.

టింటూ లుకాకు రజతం
మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా ఈ వెండి పతకాన్ని సాధించింది.

టింటూ లుకాకు రజతం
1:59:19 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరి ఆమె వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంచియాన్లోని గ్యాంగ్జూ స్టేడియంలో ఈ మహిళల పరుగు పందేలు జరిగాయి.

టింటూ లుకాకు రజతం
ఇక భారత్కు చెందిన మరో క్రీడాకారిణి సుష్మా దేవి నాల్గవ స్దానంలో నిలిచింది. ఆమె 2:01:92 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరుకుంది. కజకిస్దాన్కు చెందిన మార్గారిటా స్వర్ణం, చైనాకు చెందిన జింగ్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











