స్నేహల్ దివాకర్
టాటా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హేమలత రజతం సాధించింది. ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోటీల్లో ఆరు సెట్ పాయింట్లు గెలుచుకుని స్నేహల్ దివాకర్ (జార్ఖండ్) విజేతగా నిలవగా, ఏపికి చెందిన హేమలత రెండు సెట్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
భగవత్ సింగ్ పొర్టే
తొలి స్థానంలో భగవత్ సింగ్ (ఛత్తీస్గఢ్), 2 వస్థానంలో జార్ఖండ్కు చెందిన బినోద్ స్వాంసి, మూడో స్థానంలో ఆదిత్య ప్రతాప్ సింగ్, నాల్గవ స్థానంలో రంజిత్ నాయక్ (ఒడిశా) నిలిచారు.
గోవిందాస్ సింగ్
కాంపౌండ్ బాలురు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోరులో సర్వీసెస్కు గోవిందాస్ సింగ్ సింగ్ 143-142 పాయింట్ల తేడాతో రజత్ చౌహాన్ (రాజస్థాన్)పై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
విజేతలకు బహుమతులు
బాలుర కాంపౌండ్లో చరణ్ రెడ్డి మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెల్చుకున్నాడు. బాలికల్లో అనూషా రెడ్డికి కాంస్యం లభించింది.
పార్వతి
బాలికలు: తొలిస్థానం పార్వతి నాయర్ (మేఘాలయ), ద్వితీయ స్థానం అను తివారీ(బీహార్) దక్కించుకున్నారు. స్వాత్ దూద్వాల్ (రాజస్థాన్) మూడవ స్థానంలోనూ, వై. అనూషా రెడ్డి(ఏపి) నాల్గవ స్థానంలోనూ నిలిచారు.
ఆర్చరీ ఛాంపియన్షిప్
రిజర్వు బాలురు: తొలి స్థానంలో భగవత్ సింగ్ (ఛత్తీస్గఢ్), 2 వస్థానంలో జార్ఖండ్కు చెందిన బినోద్ స్వాంసి, మూడో స్థానంలో ఆదిత్య ప్రతాప్ సింగ్, నాల్గవ స్థానంలో రంజిత్ నాయక్ (ఒడిశా) నిలిచారు.
ఆర్చరీ ఛాంపియన్షిప్
కాంపౌండ్ బాలురు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోరులో సర్వీసెస్కు గోవింద్ సింగ్ 143-142 పాయింట్ల తేడాతో రజత్ చౌహాన్ (రాజస్థాన్)పై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.