తొలుత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ షూటర్ అభినవ్ బింద్రాను భారత పతాకధారిగా ఎంపిక చేయాలని ఒలింపిక్ సంఘం నిర్ణయించిన.. ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే షూటింగ్ పోటీలు ఉండడంతో బింద్రా దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆలాగే స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్కు అవకాశం ఇవ్వాలని ఒలింపిక్స్ సంఘం భావించినప్పటికీ.. విజేందర్కు కూడా పోటీలు ఉండడంతో సుశీల్కు బాధ్యతలు అప్పగించారు. టెన్నిస్ దిగ్గజం లియాం డర్ పేస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్లో పతాకధారిగా ఉన్నాడు. దీంతో ఈసారి అతని పేరును పరిశీలించలేదు. ఈ నెల 30న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి.
తెలుగు వన్ఇండియా