For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లండన్ ఒలింపిక్స్‌లో ఈరోజు భారత్: ఆగస్టు 8 షెడ్యూల్

By Nageswara Rao
Mary Kom
లండన్, ఆగస్టు 3: ఇండియన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ ఒలింపిక్స్‌లో పతకం దిశగా అడుగులు వేస్తోంది. ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో మరో పతకం వచ్చే అవకాశం ఉన్న గేమ్ మహిళల బాక్సింగ్. క్వార్టర్స్‌లో మేరీ కామ్, మారువా రహాలీ (ట్యునీషియా)తో 15-6 తేడాతో గెలుపొంది మహిళా బాక్సింగ్‌లో సెమిస్‌కు చేరింది. వచ్చిన అవకాశాన్ని మేరీ సద్వినియోగం చేసుకుని క్వార్టర్స్‌లో తన ప్రతిభ చూపించింది. ఐతే సెమీస్‌లో గెలిస్తే స్వర్ణం లేకుంటే రజతం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ కాకపోయినా సరే ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం కాంస్యం పతకం మాత్రం గ్యారంటీగా లభిస్తుంది. లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనే బుధవారం నాటి షెడ్యూల్:

మహిళల 800 మీ. రౌండ్-1
టింటూ లూకా
సాయంత్రం 4.05 గంటలకు

బాక్సింగ్
మేరీకామ్ వర్సెస్ నికోల ఆడమ్స్(బ్రిటన్)
సాయంత్రం 6.15 గంటలకు

దేవేంద్రో సింగ్ వర్సెస్ ప్యాడీ బార్నెస్ (ఐర్లాండ్)
రాత్రి 1.15 గంటలకు
గమనిక: ఈఎస్‌పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+