For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిలియర్డ్స్ ప్రపంచ విజేత పంకజ్

By Staff
Pankaj Advani
లీడ్స్: భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ 2009 ప్రపంచ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచాడు. అతను డిఫెండింగ్ ఛాంపియన్ మార్క్ రస్సెల్ ను ఫైనల్లో ఓడించాడు. రస్సెల్ ను అతను 2030 - 1253 స్కోరుతో ఓడించాడు. బిలియర్డ్స్ 139 ఏళ్ల చరిత్రలో ఈ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడు పంకజ్ అద్వానీ. ఇంతకు ముందు 1992లో గీత్ సేథీ ఈ టైటిల్ ను గెలుచుకున్నాడు.

సెమీ ఫైనల్లో అద్వానీ భారత్ కే చెందిన ధ్రువ్ శిల్వాలాను ఓడించాడు. రస్సెల్ తొమ్మిది సార్లు టైటిల్ గెలుచుకున్నాడు. సెమీ ఫైనల్లో రస్సెల్ భారత్ కు చెందిన రూపేశ్ షాను 1366 - 880 స్కోరుతో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్ కు చెందిన గీత్ సేథీ ఈ పోటీల్లో లీగ్ మ్యాచ్ దశలోనే వెనుదిరిగాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+