For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రాగా ముగిసిన రెండో టెస్ట్‌

By Staff
Gautham Gambhir
మొహాలీ: మొహాలీలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ డ్రా గాముగిసింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదో రోజు 403 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే దిశగా బ్యాటింగ్‌ మొదలు పెట్టిన ఇంగ్లడ్‌ 59పరుగుల వద్ద టెస్టును డ్రా అయినట్లు ప్రకటించారు.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గౌతమ్‌ గంభీర్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ జహీర్‌ఖాన్‌ ఎంపికయ్యారు. దీనితో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ ను గెలుచుకుని భారత్‌ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. అయితే ఈ ఉదయం యువి, గంభీర్‌ తృటిలో సెంచరీలు మిస్‌ కావడం మాత్రం అభిమానుల్ని కొద్దిగా నిరాశపరించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+