
నైనా జైస్వాల్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 16ఏళ్ల వయసులో ఎంఏ (పొలిటికల్ సైన్స్) పరీక్ష రాశారు.

పరీక్ష రాస్తున్న నైనా
ఎంఏ చివరి పరీక్షను జాంబాగ్లోని వివేక వర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రాశారు.

నైనా జైస్వాల్
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షలో 16 ఏళ్ల వయసులో ఎంఏ పరీక్ష రాసిన దేశంలోనే తొలి విద్యార్థినిగా రికార్డు సృష్టించారు.

నైనా జైస్వాల్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్లో తన ప్రతిభ చూపుతున్న నైనా విద్యార్థినిగా సైతం రికార్డులు సృష్టిస్తున్నారు.


Click it and Unblock the Notifications











