పాక్పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తాను సాధించిన బంగారు పధకంతో టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్ .
పాక్పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్ సన్మానిస్తున్న అధికారులు. బాడీ బిల్డింగ్ కోచ్ ఏతెషామ్ అలీ, నైనా తండ్రి అశ్విన్ జెస్వాల్, టెబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడకారుడు పద్మశ్రీ మీర్ ఖాసిమ్ అలీ, కోచ్ ఇబ్రహిం ఖాన్ తదితరులు సమావేశంలో పాల్గోని మాట్లాడారు.
పాక్పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
తాను సాధించిన బంగారు పధకాన్ని కొరుకుతున్న టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్
పాక్పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ మ్యాచ్ల్లో నైనా జెస్వాల్ అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో హ్యాట్రిక్ మెడల్స్ను సాధించింది.