For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రగతి భవన్‌లో కామన్వెల్త్ విజేతలు: సత్కరించిన సీఎం కేసీఆర్

By Nageshwara Rao
CM KCR Felicitates Commonwealth Medalists At Pragathi Bhavan

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కామన్వెల్త్ గేమ్స్ విజేతలు శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.

Saina Nehwal, PV Sindhu receive grand welcome at Airport after returning from CWG | Oneindia News

5 రాష్ర్టాలకు చెందిన 18 మంది క్రీడాకారులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఏప్రిల్ 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన వారిలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సిక్కీరెడ్డి తదితరులు ఉన్నారు.

Story first published: Saturday, April 21, 2018, 15:00 [IST]
Other articles published on Apr 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+