
హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఈ అంత్యక్రియలకు భారత్ తరపున రవిశాస్త్రి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి హాజరయ్యారు.

హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఆసీస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తన తోటి సహచరుడుని ఓదారుస్తున్న దృశ్యం.

హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
తన స్నేహితుడి అంత్యక్రియల్లో భాగంగా, శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మోశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆరోన్ ఫించ్, కోరీ ఐర్లాండ్, టామ్ కూపర్లు కూడా శవపేటికను మోసేందుకు ఓ చేయి వేశారు.

హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. హ్యూస్ అంత్యక్రియల్లో పార్ధీవ శరీరం వద్ద రోదిస్తున్న తల్లి వర్జీనియా హ్యూస్.

హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
అంత్య క్రియల్లో భాగంగా హ్యూస్కు ఆసీస్ క్రికెటర్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' సమర్పించారు. తర్వాత హ్యూస్ పార్ధీవ దేహాన్ని మాక్స్విలేలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్కు ప్రత్యేక వీడ్కోలు పలికారు.

హ్యూస్కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
మాక్స్విలేలో ప్రసిద్ధిగాంచిన 'టైలర్స్ ఆర్మ్ హోటల్'కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయ క్షేత్రం 408లో హ్యూస్ పార్ధీవ దేహాన్ని ఖననం చేశారు.


Click it and Unblock the Notifications











