
యు ముంబా
యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య తుది పోరు సమయంలో సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఎమ్మెస్ ధోనీ, కత్రినా కైఫ్ సందడి చేశారు. అలియా భట్ జాతీయ గీతాన్ని ఆలపించారు.

యు ముంబా
ప్రో కబడ్డీ తుది పోరులో బెంగళూరు బుల్స్ను ఓడించి ట్రోఫీ దక్కించుకున్న యు ముంబా ఆటగాళ్ల ఆనందం దృశ్యం.

పాట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు వారియర్స్
అంతకుముందు మూడు నాలుగు స్థానాల కోసం జరిగిన పోరులో పాట్నా పైరేట్స్ పైన తెలుగు టైటాన్స్ గెలిచి మూడో స్థానంలో నిలిచింది.

ట్రోఫీ
నాలుగు రోజుల క్రితం... సెమీ ఫైనల్లోకి వచ్చిన పాట్నా పైరెట్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల కెప్టెన్లు ట్రోఫీతో...


Click it and Unblock the Notifications











