For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూర్తి ఏకపక్షం: యుపీపై గెలిచిన బెంగాల్ వారియర్స్

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 40-20తో యూపీపై ఘన విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 40-20తో యూపీపై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ ఆటగాళ్లు వినోద్‌ కుమార్‌ (8), జాంగ్‌ కున్‌ లీ (7), మణిందర్‌సింగ్‌ (6) బెంగాల్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

యూపీ ఆటగాళ్లు బెంగాల్‌కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. యోధా తరుపున సురేందర్‌సింగ్‌ (5 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. బెంగాల్‌ 22 రైడ్‌, 9 ట్యాకిల్‌, 6 ఆలౌట్‌, 3 అదనపు పాయింట్లు చేసింది. యూపీ యోధా 13 రైడ్‌, 4 ట్యాకిల్‌, 3 అదనపు పాయింట్లు మాత్రమే సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+