For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ జట్టుకు ఆలస్యంగా నజరానాలు

By Staff

హైదరాబాద్: ఆసియా కప్ గెలుచుకున్న భారత హాకీ జట్టుకు ఆలస్యంగా అయినా నజరానాలు అందుతున్నాయి. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీ ఐ) హాకీ జట్టు సభ్యులకు ఒకొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతులను ప్రకటించింది.

హాకీ జట్టు సభ్యులు కర్నాటకలో నిరసన వ్యక్తం చేసిన తర్వాత వీరికి నజరానాలు ఇవ్వడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం హాకీ జట్టుకు 5 లక్షల కానుకను ఇప్పటికే ప్రకటించగా, కర్నాటక ప్రభుత్వం జట్టు సభ్యులకు ఒకొక్కరికి రెండేసి లక్షల రూపాయల నగదు బహుమతులను ఇవ్వనుంది.
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]
Other articles published on Sep 29, 2007
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+