
హైదరాబాద్: ఐఎస్ఎల్లో భాగంగా డిసెంబరు 22 శుక్రవారం జరిగిన కేరళ , చెన్నై సమరంలో ఇరు జట్లు సమంగా తేలాయి. చేసిన రెండు గోల్స్కు సమయం మించి పోవడంతో మొత్తంగా స్కోరు 1-1తో డ్రాగా ముగిసింది.
చెన్నై జట్టు మ్యాచ్ గెలిచేందుకు బాగానే కృషి చేసిందని చెప్పొచ్చు. అయితే అదే రీతిలో చెన్నై జట్టును నిలువరించేందుకు కేరళ జట్టు కూడా బాగా ఆడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.