For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్: 21 మందితో భారత జట్టు

ప్రతిష్టాత్మక ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. 
 ఈ క్రమంలో ఆతిథ్య భారత్‌ తన పుట్‌బాల్ జట్టును ప్రకటించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆతిథ్య భారత్‌ తన పుట్‌బాల్ జట్టును ప్రకటించింది. అమర్‌జీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా 21 మందితో కూడిన జట్టుని గురువారం ప్రకటించారు.

అక్టోబరు 6న ఢిల్లీలో భారత్‌-కొలంబియా మ్యాచ్‌తో ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 9న కొలంబియా, అక్టోబర్ 12న ఘనాతో భారత్ తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్‌-ఎలో అమెరికా, ఘనా కూడా ఉన్నాయి.

భారత పుట్‌బాల్ జట్టు:

గోల్‌కీపర్లు: ధీరజ్‌ సింగ్‌, ప్రభ్‌సుఖాన్‌ గిల్‌, సన్నీ దలివాల్‌
డిఫెండర్లు: బోరిస్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌, అన్వర్‌ అలీ, సంజీవ్‌ స్టాలిన్‌, హెండ్రీ అంటనోవ్‌, నమిత్‌ దేశ్‌ పాండే;
మిడ్‌ఫీల్డర్లు: అమర్‌జీత్‌ సింగ్‌, సురేశ్‌ సింగ్‌, మీటేయ్‌, అభిజిత్‌ సర్కార్‌, కోమల్‌ తటాల్‌, లాలెంగ్‌మవియా, జీక్సన్‌ సింగ్‌, నాంగ్‌దంబా, రాహుల్‌ కన్లాయ్‌, మహ్మద్‌ షాజహాన్‌
ఫార్వర్డ్‌లు: రహీం అలీ, అనికేత్‌ జాదవ్‌

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+