తొలి మ్యాచ్తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో అన్ని మ్యాచ్లకు సంబంధించి 825,000 టికెట్లు అమ్ముడైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది.
తొలి మ్యాచ్తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఈ వీకెండ్ జరిగే మ్యాచ్లకు స్టేడియాలన్నీ వీక్షకులతో కిక్కిరిసిపోతాయని ఐసీసీ ప్రకటించింది. వరల్డ్ కప్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ హెర్నాన్డ్ ఫ్యాన్స్ అధ్బుతమైన మద్దతుని పొంగిపోయారు. తొలి బంతి ప్రదర్శించక ముందే ఇప్పటి వరకు 825,000 టికెట్లు అమ్మినట్లు ఐసీసీ వెబ్సైట్లో ఉంచిన వార్తా కథనంలో పేర్కొన్నారు.
తొలి మ్యాచ్తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఇక ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ అభిమానులకు పండుగే. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తొలి మ్యాచ్తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఇందుకు నిదర్శనం టికెట్లు ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభించిన 20 నిమిషాల్లో అమ్ముడయ్యాయంటే అతిశయోక్తం కాదంటే నమ్మండి.