కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి వన్ డౌన్ బ్యాట్స్మన్గా మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
రోహిత్ శర్మ ఔటయిన సమయంలో భారత స్కోరు 34గా ఉంది. 34 పరుగల నుంచి ధావన్, కోహ్లీలు మరో 129 పరుగులు జోడించి 163 పరుగులకు తీసుకెళ్లారు.
కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
34 పరుగల నుంచి ధావన్, కోహ్లీలు మరో 129 పరుగులు జోడించి 163 పరుగులకు తీసుకెళ్లారు. ఇది ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.
కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
భారత గత రికార్డులను పరిశీలించినట్లయితే రెండో వికెట్కు సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్లు 2011 ప్రపంచ కప్ టోర్నీలో 68 పరుగుల అత్యధికంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.