|
మరోసారి సత్తా చాటేందుకు సిద్ధం:
ఐపీఎల్ పదకొండో సీజన్కు సిద్ధమవుతోన్న చెన్నై జట్టుకు ఉన్న ప్రత్యేకతల్లో ప్రధాన ఆటగాళ్లందరూ 30ప్లస్ వయస్సు కలిగి ఉండటమే. ఇది ధోనీ ఆలోచనే అని పలువురి విమర్శకుల వాదన. ధోనీ తన ఐపీఎల్ కెరీర్ను 2010 సంవత్సరం నుంచి ఆడటం మొదలుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడి ఈ పదేళ్లలో 3561పరుగులను సాధించాడు. మొత్లం 159మ్యాచ్లు, ఆడిన ధోనీ అత్యధిక స్కోరు 70 మాత్రమే.
|
సింహాలు సిద్ధం:
కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి సంభాషణ జరుపుతున్న టీం సభ్యులు సురేశ్ రైనా, మురళీ విజయ్ తదితరులు
|
హర్భజన్ సింగ్-అంబటి రాయుడు:
మాజీ ముంబై ఇండియన్స్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు కొత్త జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు తరపున ఆడనున్నారు. సెల్ఫీకి సిద్ధమైన జట్టు సభ్యులు హర్బజన్ సింగ్, మురళీ విజయ్
|
జట్టు సభ్యుల ముచ్చట్లు
హర్భజన్ సింగ్, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ కొత్త జెర్సీతో సమావేశమైన దృశ్యం.
|
చెన్నైకు చేరుకున్న రైనా
ధోనీ తలా అని పిలుచుకునే చెన్నై వాసులు రైనాను చిన్న తలైవా అని పిలుచుకుంటున్నారు. రైనా చెన్నై జట్టు తరపున ఆడేందుకు తరలివచ్చాడు.