సెహ్వాగ్ ట్వీట్
కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేసిన సందర్భంగా సోమవారం సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నానంటూ, 300 క్లబ్లోకి వెల్కమ్ అంటూ కరుణ్కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
క్రిస్ గేల్ ఇలా
క్రిస్ గేల్ ఇలా
ప్రధాని నరేంద్రమోడీ
ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
హార్భజన్ సింగ్
తొలి టెస్టు సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచిన కరుణ్ నాయర్ కు కంగ్రాట్స్ అంటూ హార్భజన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు.
అనురాగ్ ఠాకూర్
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ విధంగా స్పందించారు.
ఐసీసీ
ట్విట్టర్ లో ఐసీసీ ఇలా
హార్షా బోగ్లే
హార్షా బోగ్లే ఇలా


Click it and Unblock the Notifications