పంత్ని తప్పించడంపై భిన్నాభిప్రాయాలు
ఆ తర్వాత.. శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలోనూ కీలక సమయంలో పేలవరీతిలో 18 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో.. నాలుగో వన్డేకి అతడ్ని తుది జట్టు నుంచి కెప్టెన్ కోహ్లీ తప్పించాడు. రిషబ్ పంత్ని తుది జట్టు నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వన్డే కెరీర్ని ఆరంభించిన అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాలని కొంతమంది వాదిస్తుండగా.. తుది జట్టులోకి ఆల్రౌండర్ని తీసుకోవడం మంచి నిర్ణయంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు.
|
పంత్ను డ్రాప్ అవమని ధోనీనే
పంత్ను డ్రాప్ అవమని ధోనీనే బలవంతపెట్టాడా?
|
ధోనీ స్థానం కోసం పంత్ను తప్పించి:
రిషబ్ పంత్ను తీసేసి ధోనీ స్థానాన్ని అతనికి అప్పగించారు. కచ్చితంగా ఇదొక వివాదమై తీరుతుంది. ఒక వేళ పంత్ను జట్టులోకి తీసుకుంటే ధోనీ వికెట్ కీపింగ్ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది.
|
ఫామ్లో లేనిది ఎవరు
ధోనీయా.. పంతా.. ఫామ్లో లేనిది ఎవరు? వేటు పంత్ పైనా.. ఇది సిగ్గు చేటు
|
అంత ఘోరం తానేం చేశాడు
తుది పదకొండు మందిలో రిషబ్ పంత్ లేడెందుకు? అంత ఘోరం తానేం చేశాడు?