
శ్రీలంకపై
2013 నవంబర్ 2న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 7 మ్యాచ్ల ODI సిరీస్లో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకమైనది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మ 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో మొత్తం 209 పరుగులు చేశాడు. తొలి 101 పరుగులకు 117 బంతులు ఆడిన రోహిత్ తర్వాతి 108 పరుగులను 41 బంతుల్లోనే చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

సచిన్, సెహ్వాగ్
ఆ తర్వాత 2014లో రోహిత్ శర్మ మరోసారి డబుల్ సెంచరీ చేశాడు. ఇది 2014లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. మరోసారి శ్రీలంకపైనే మరో డబుల్ సెంచరీ చేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ
153 బంతులు 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీ చేశాడు.

దిగ్గజాలు
భారత్ సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మతో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లను అందించింది. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యువరాజ్ మొదలైన ఆటగాళ్లు తమ అద్భుతమైన కెరీర్లో ఏదో ఒక సమయంలో వన్డే క్రికెట్లో శిఖరాగ్రానికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications












