కెప్టెన్ కోహ్లీ
మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించడం గొప్ప క్షణాలు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
సచిన్ టెండూల్కర్
‘వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీకి అభినందనలు. ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతం' అని సచిన్ ట్వీట్టర్లో ట్వీట్ చేశాడు.
గౌతమ్ గంభీర్
‘భారత్ పరుగుల మెషిన్' అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్టర్లో ట్వీట్ చేశాడు.
అనిల్ కుంబ్లే
మిథాలీరాజ్ అత్యధిక పరుగులు సాధించడం అనందంగా ఉందని కుంబ్లే ట్వీట్ చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్
'ఆరువేల పరుగులు చేసిన మిథాలీకి అభినందనలు' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











