ముంబై: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో ఇప్పటికే 258 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ పోరాటాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్తో పోల్చారు. కరోనాపై పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్ తెలిపారు.
'ది హండ్రెడ్' లీగ్ నుంచి తప్పుకున్న వార్నర్.. ఎందుకంటే?!!
{photo-feature}