For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేటి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆసక్తికరం: మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఆఖరి (ఐదో)వన్డే ఆసక్తికరమని చెప్పారు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల చొప్పున గెలిచాయని, ఈ నేపథ్యంలో ఆదివారం నాటి (ఆఖరు) మ్యాచ్ ఎవరో గెలుస్తారో.. ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మోడీ ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

PM Narendra Modi on India-South Africa match

ఇక అవయవాల దానంపై కొన్ని రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయని మోడీ అన్నారు. మహారాష్ట్రలో 80 ఏళ్ల వసంతరావు సురుకే గురూజీ అవయవదానం ఉద్యమాన్ని ఓ పండుగలా నిర్వహిస్తున్నారని అన్నారు.

అవయవాల దానంలో తమిళనాడు బాగా కృషి చేస్తుందని మోడీ అభినందించారు. 2016 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ డి, సీ, బీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+