
భారత్ వర్సెస్ విండీస్
ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ.. విండీస్ బ్యాట్సుమెన్ పైన ఒత్తిడి పెరగడంతో పాటు వారు అసహనానికి గురై త్వరగా వికెట్లు సమర్పించుకున్నారని చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్
పిచ్ చాలా స్లోగా ఉందని, కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ కోసం అటాకింగ్ ఫిల్డీంగ్ ఏర్పాటు చేసి విండీస్ పైన ఒత్తిడి పెంచమని చెప్పాడని ఉమేష్ యాదవ్ చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్
గాలి తీవ్రంగా వీస్తుండటంతో 20 వికెట్లు తీయడం కష్టమని భావించామని, అయితే పక్కా గేమ్ ప్లాన్ను అమలు చేసి విండీస్ను త్వరగా అవుట్ చేశామని ఉమేష్ యాదవ్ చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్
గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ 566/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, అనంతరం సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 243 పరుగులకే భారత్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది.

భారత్ వర్సెస్ విండీస్
పేసర్లు ఉమేశ్ యాదవ్ (4/41), మహ్మద్ షమీ (4/66) విజృంభించడంతో విండీస్ వికెట్లు టపటపా పడ్డాయి.


Click it and Unblock the Notifications











