
ఉప్పల్ స్టేడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉప్పల్లో జరుగుతున్న వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చారు.

ఉప్పల్ స్టేడియం
ఈ సందర్భంగా కేసీఆర్ మ్యాచ్ని ఆసక్తిగా వీక్షించారు. ఆయనతో పలువురు క్రికెడ్ అభిమానులు కరచాలనం చేసేందుకు, చూసేందుకు ఎగబడ్డారు.

ఉప్పల్ స్టేడియం
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక - భారత్ మధ్య మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు కేసీఆర్ వచ్చారు.

ఉప్పల్ స్టేడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉప్పల్లో జరుగుతున్న వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంను పరిశీలిస్తూ..

ఉప్పల్ స్టేడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉప్పల్లో జరుగుతున్న వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చారు. చిన్నారితో కేసీఆర్.

ఉప్పల్ స్టేడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉప్పల్లో జరుగుతున్న వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చారు. విరాట్ కోహ్లీతో కేసీఆర్.

ఉప్పల్ స్టేడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉప్పల్లో జరుగుతున్న వన్డే మ్యాచ్ చూసేందుకు వచ్చారు. జట్టును పరిచయం చేస్తూ..


Click it and Unblock the Notifications











