
పుజారా రనౌట్
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించగా.. రెండో రోజు బ్యాట్స్మెన్లు తమదైన శైలిలో చెలరేగిపోయారు.

కెఎల్ రాహుల్ సెంచరీ
ఓపెనర్ కేఎల్ రాహుల్ 158 (303 బంతుల్లో 15x4, 3x6) భారీ శతకంతో చెలరేగడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 358/5 పరుగులు చేసింది.

కెఎల్ రాహుల్
ప్రస్తుతం రహానె (42), సాహా (17) క్రీజులో ఉన్నారు. ఓవర్నైట్ స్కోరు 126/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్మెన్లు రాహుల్, ఛటేశ్వర పుజారా విండీస్ బౌలర్లతో ఆడుకున్నారు .

షాట్ కొడుతున్న రాహుల్
వికెట్లు కాపాడుకుంటూనే వన్డే తరహాలో దూకుడుగా ఆడారు. లంచ్ విరామానికి ముందే ఓపెనర్ రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications











