ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అత్యంత పాపులారిటీ కలిగిన జట్టుగా నిలిచింది.2022 ఐపీఎల్ ఆక్షన్లో ఈ ఫ్రాంఛైజీ కొందరు ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ను కొనుగోలు చేసింది.ఐపీఎల్ 2022లో ఆర్సీబీ జట్టుకు ఫాఫ్ డూ ప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆర్సీబీ గురించి మరిన్ని విషయాలు