కేఎల్ రాహుల్ నేతృత్వంలో గతేడాది బరిలోకి దిగిన పంజాబ్ జట్టు టోర్నీ ప్రారంభంలో ఆకట్టుకుంది. ఆ తర్వాత టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో తడబాటుకు గురై ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఇక ఈ సారి జరిగిన వేలంపాటలో ప్రీతిజింటా జట్టు అద్భుతమైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సారి జట్టు పేరును పంజాబ్ కింగ్స్గా మార్చుకుంది. ఈ సారి ఆటలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు