ఐపీఎల్ 2018 సీజన్లో టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. అయితే, కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ గత సీజన్లో అభిమానుల అంచనాలను అందుకోవడంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పూర్తిగా విఫలమైంది. ఐపీఎల్లో ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ను గెలవలేకపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గురించి మరింత సమాచారం...