చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్వాత మూడు సార్లు ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. 2017 టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ 2018 సీజన్లో టైటిల్ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఈ సీజన్లో సరికొత్తగా ముంబై దూసుకొస్తుంది. ముంబై ఇండియన్స్ జట్టు గురించి మరింత సమాచారం...