ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. 2016లో ఫైనల్కు చేరుకున్న ఆర్సీబీ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్ టోర్నీలో ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ను నెగ్గలేదు. దీంతో ఈ ఏడాది ఎలాగైనా టైటిల్పై కన్నేసింది. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఆర్సీబీ జట్టు గురించి మరింత సమాచారం...