ఇప్పటివరకు ముగిసిన పది ఐపీఎల్ సీజన్లలో ఐపీఎల్ ఫైనల్స్కు చేరుకోని జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ డేర్డెవిల్స్ మాత్రమే. అయితే ఈ సీజన్లో వేలంలో ఢిల్లీ అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ సీజన్లో లోకల్ బాయ్ గౌతం గంభీర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించనున్నాడు.