ఐపీఎల్ 2018 సీజన్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగుతోంది. అనుభవం కలిగిన సీనియర్ క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలిచే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటిగా ఉంది.