న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ చెత్త ఆట: పుణే గెలుపు, క్వాలిఫయర్‌లో ముంబైతో ఢీ

ఐపీఎల్ కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. గత ఏడాది పేలవ ఆట తీరు ప్రదర్శించిన పుణే.. ఈసారి అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది.

పుణే: ఐపీఎల్ కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. గత ఏడాది పేలవ ఆట తీరు ప్రదర్శించిన పుణే.. ఈసారి అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచులో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచింది.

పుణె ఎంసీఏ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కేవలం 73 పరుగులు చేసింది. పుణే ముందు 74 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని సునాయాసంగా ఛేదించింది.

pune

ఇంకా ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్లతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఓపెనర్‌ రహానె (34 బంతుల్లో 1×4, 1×6తో 34 పరుగులు), స్టీవ్‌ స్మిత్‌ (18 బంతుల్లో 15 పరుగులు) చేశారు.

రాహుల్‌ త్రిపాఠి 28; 20 బంతుల్లో 2×4, 1×6తో 28 పరుగులు చేశాడు. పంజాబ్ పైన గెలిచిన పుణే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X