* తొలి ఇన్నింగ్స్లో అత్యధిక ఆధిక్యాలు సాధించినప్పటికీ భారత్ ఓడిపోయిన సందర్భాలు
1. 2015లో శ్రీలంకతో గాలెలో జరిగిన టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగుల ఆధిక్యం సాధించినా ఓడిపోయింది.
2. 2022లో ఇంగ్లాండ్తో ఎడ్జ్ బాస్టన్ (రీషెడ్యూల్డ్ 5వ టెస్ట్) టెస్టోలో తొలి ఇన్నింగ్స్లో భారత్ 132 పరుగుల ఆధిక్యం సాధించినా.. 7వికెట్ల తేడాతో ఓడిపోయింది
3. 1992లో అడిలైడ్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 80 పరుగుల ఆధిక్యం సాధించినా ఓడింది.
4. 2008లో సిడ్నీలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 69పరుగుల ఆధిక్యం సాధించినా ఓటమిపాలయింది.
టెస్టుల్లో భారత్పై అత్యధిక టార్గెట్ ఛేదించిన సందర్భాలు
1. 2022లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన 5వ రీషెడ్యూల్డ్ టెస్టులో ఇండియా విధించిన 378పరుగుల టార్గెట్ను ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించింది. ఎంగ్ ఎడ్జ్బాస్టన్ 2022
2. 1977లో పెర్త్లో ఇండియా విధించిన 339పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.
3. 1987లో ఢిల్లీలో ఇండియా విధించిన 276పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఛేదించింది.
4. 2022లో జోహన్నెస్ బర్గ్లో 240పరుగుల టార్గెట్ను సౌతాఫ్రికా ఛేదించింది.

అత్యధిక టార్గెట్ను ఇంగ్లాండ్ విజయవంతంగా ఛేదించిన సందర్భాలు
2022లో ఎడ్జ్ బాస్టన్లో భారత్ తో జరిగిన రీషెడ్యూల్డ్ 5వ టెస్టులో 378పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.
2019లో లీడ్స్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 359పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
1928/29లో మెల్ బోర్న్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 339పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.
2001లో లీడ్స్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 315పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.


Click it and Unblock the Notifications












