
ఫోటోలకు రోహిత్-దినేశ్ కార్తీక్ ఫోజు
ముంబై విమానాశ్రయంలో టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఫోటోలకు ఫోజులిస్తోన్న దృశ్యం.

అభిమానితో కోహ్లీ ఫోజు
ఆసీస్ పర్యటన కోసం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లు విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోజు ఇస్తోన్న దృశ్యం.

గేమ్ ఆడుతూ బిజీగా మనీష్-కృనాల్ పాండ్యా
ఆసీస్ పర్యటన కోసం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లు విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో కృనాల్ పాండ్యా, మనీష్ పాండేలు సీరియస్గా గేమ్ ఆడుతున్నారు.

కెమెరాకు ధావన్-బుమ్రా ఫోజు
విమానాశ్రయం లాంఛ్లో పక్కపక్కనే కూర్చున్న ధావన్-బుమ్రా.
కుల్దీప్ యాదవ్
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ముంబై విమానాశ్రయంలో దిగిన ఫోటోని కుల్దీప్ యాదవ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో రిషబ్ పంత్, రోహిత్ శర్మ తదితరులను చూడొచ్చు.
కృనాల్ పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇలా... జట్టులోని సహాచర క్రికెటర్లు అయిన మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మలను ఇక్కడ చూడొచ్చు.
జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లే క్రమంలో విమానం సీట్లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా థమ్స్ అప్ సింబల్ చూపిస్తోన్న దృశ్యం.


Click it and Unblock the Notifications
