హైదరాబాద్: భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20ల్లో పోరాడనుంది. అదీ జూన్ 27, 29తేదీల్లో అనంతరం ఇంగ్లాండ్ పర్యటన చేయనుంది. డుబ్లిన్ లోని మాలాహిదె వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
పదేళ్ల తర్వాత మళ్లీ భారత్ ఐర్లాండ్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అప్పట్లో ఆడిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్ను గుర్తు చేస్తున్నారు ప్రముఖ క్రీడా నిపుణులు. ఆ వన్డే మ్యాచ్లో భారత్ ఇర్లాండ్ను తొమ్మది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
టీ 20 మ్యాచ్లో అయితే 2009లో ఐసీసీ ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఆడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు క్రీడాకార్ల పేర్లను సైతం ప్రకటించింది.
వన్డే మ్యాచ్ ఆడనున్న మహిళా జట్టు ఇప్పటికే విడుదల చేసిన బీసీసీఐ కొంచెం ఆలస్యంగా టీ 20 మహిళల జట్టును ప్రకటించనుంది. వన్డే మ్యాచ్ దక్షిణాఫ్రికాకు భారత్కు మధ్య 2017-2020 సంవత్సానికి గాను మహిళా జట్టు క్రికెట్ వివరాలిలా ఉన్నాయి.
భారత వన్డే మహిళల జట్టు:
Mithali Raj (captain)
Harmanpreet Kaur (vice-captain)
Sushma Verma (wicket-keeper)
Ekta Bisht
Smriti Mandhana
Poonam Yadav
Punam Raut
Rajeshwari Gayakwad
Jemimah Rodrigues
Jhulan Goswami
Deepti Sharma
Shikha Pandey
Mona Meshram
Pooja Vastrakar
Veda Krishnamurthy
Taniya Bhatia (wicket-keeper).
Schedule (షెడ్యూల్)
February 2: Warm-up match: Bloemfontein
February 5: Ist ODI: Kimberely
February 7: 2nd ODI: Kimberely
February 9: 3rd ODI: Potchefstroom
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.